Exclusive

Publication

Byline

పర్సనల్​ లోన్​ రీఫైనాన్సింగ్​ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది?

India, Oct. 25 -- పర్సనల్​ లోన్​ రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే, రీఫైనాన్సింగ్ అనేది పాత లోన్​లను తీర్చుకునేందుకు తీసుకునే కొత్త పర్సనల్​ లోన్​. సాధారణంగా.. ఈ కింది స... Read More


38 ఏళ్ల రోహిత్ శర్మ 50వ సెంచరీ- గంభీర్ రియాక్షన్ చూడాల్సిందే- కోహ్లి అదుర్స్- ఇండియా గ్రాండ్ విక్టరీ

India, Oct. 25 -- విరాట్ తో కలిసి భారత మాజీ కెప్టెన్ రోహిత్ 33వ ఓవర్ చివరి బంతికి ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను మరింత గుర్తుండిపోయేలా చేసింది ఏమిటంటే, అతని చిరకాల భాగస్వామి వ... Read More


ఏపీకి తుపాను ముప్పుతో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు!

India, Oct. 25 -- తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపించనుంది. తీర ప్రాంతంలోని విద్యా సంస్థలకు 28, 29వ తేదీల్లో సెలవులు... Read More


ఓటీటీలో మిస్సవకుండా చూడాల్సిన సినిమాలు.. ఈ వీకెండ్ కు బెస్ట్.. పవన్ కల్యాణ్ యాక్షన్ నుంచి జాన్వీ కపూర్ రొమాన్స్ వరకు

India, Oct. 25 -- వష్ లెవల్ 2 కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ వణికిస్తుంది. ఫస్ట్ పార్ట్ నుంచి 12 సంవత్సరాల తరువాత అతీంద్రియ భయానక కథను కొనసాగిస్తుంది. రాక్షసుడు ప్రతాప్ ను ఓడిం... Read More


హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

Hydarabad, Oct. 24 -- స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలక... Read More


మద్యం దుకాణాల దరఖాస్తులతో రూ.2,863 కోట్ల ఆదాయం.. 27వ తేదీన డ్రా!

Hydarabad, Oct. 24 -- తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చ... Read More


కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం.. మృతదేహాలు వెలికితీత!

Hydarabad, Oct. 24 -- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవ... Read More


వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్.. కొత్తగా ఏసీఈ గ్రూప్!

Hydarabad, Oct. 24 -- ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్‌లో కీలక మార్పులు ... Read More


కర్నూల్​ జిల్లాలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్​ బస్సు- 20మంది మృతి! అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ... Read More


Kurnool bus accident : పుర్రెలే మిగిలాయి! టైర్లు కూడా కనిపించడం లేదు- మాంసం ముద్దలా మృతదేహాలు..

హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 20మందికిపైగా మరణించారు. ... Read More